Save my life: హుజూర్ నగర్ జైలు నుంచి ప్రధానికి లేఖ రాసిన జర్నలిస్టు రఘు
పోలీసులే కిడ్నాప్ చేసిన పరిస్థితుల్లో తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని జర్నలిస్టు రఘు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను, అవినీతిని తొలి వెలుగు రఘును కొందరు...