ఇసుక రవాణాకు ఇప్పుడు గేట్లు ఎత్తారు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలలో కొంత సడలింపులు ఇచ్చిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాలో నిర్మాణ రంగానికి మినహాయింపు ఇచ్చిందని అందుకే శాండ్ ట్యాక్సీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి...