పోడు రైతులకు హక్కు పత్రాల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలి పోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు...
పోడు భూముల హక్కు పత్రాల విషయమై గ్రామ సభలు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడివో లు, రెవిన్యూ, అటవీ అధికారులతో...