ఇద్దరు డాక్టర్ లపై వేటు
రాష్ట్రంలో ఇద్దరి డాక్టర్లపై వేటు పడింది. తప్పుడు చికిత్సను అందించారంటూ తెలంగాణ మెడికల్కంప్లైట్ లో నమోదైన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని టీఎంసీ చైర్మన్డాక్టర్ రాజలింగం పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ వ్యాధి చికిత్సలో...