అటవీ భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సేవాలాల్ మహారాజ్ 282వ అధికారిక జయంతి వేడుకలలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో ప్రధానమైన...