వడగళ్ల వానతో నష్టపోయిన పంటల్ని పరిశీలించిన స్పీకర్
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వానతో దెబ్బతిన్న పంటలను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. హెగ్డోలి, యాద్గార్ పూర్, వల్లవాపూర్, దోమలెగ్డి,...