ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మినహాయింపు పొందిన కేటగిరీలు మినహా అన్ని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. ఇప్పటి వరకు 50 శాతం అటెండెన్సుతో పనిచేస్తున్న ప్రైవేట్ కార్యాలయాలు...