కరోనా వైరస్ సృష్టించిన విలయం మరువక ముందే మరో వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం కనిపిస్తున్నది. తాజాగా ప్రాణాంతక సజీవ వైరస్ నమూనాలు ఉన్న వందలాది వయల్స్ (చిన్న బాటిల్స్) ల్యాబ్ నుంచి...
కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్స లకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా...
దేశంలో కొవిడ్ జేఎన్ – 1 వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. కొవిడ్ లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్...
కరోనా దెబ్బకి అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా కుదేలయింది. అసలు సినిమా రంగమే ఎక్కువగా దెబ్బ తింది కరోనా వల్ల. కరోనా రావడంతోనే ముందు సినిమా హాళ్లు మూసివేసి, సినిమా షూటింగ్స్...
భస్మాసురుడు అనేవాడు అసలు చరిత్రలో ఉన్నాడో, లేడో అనే అంశం అలా ఉంచితే,వాడికి ప్రతినిధిగా మానవాళి సజీవంగా ఉంది. వాడి లక్షణాలను పుణికిపుచ్చుకొని, ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్న మనిషి, తన మానసిక ప్రకృతికి తానే భస్మమైపోతున్నాడు....
ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, ఇటీవల యూకేలో మళ్లీ కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసుల పెరుగుదలకు ప్రధానంగా కొత్త వేరియంట్ ప్రధానకారణమని తెలుస్తుంది. ప్రపంచ ఆరోగ్య...
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర కు రంగం సిద్ధం అయింది. ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున ఈ యాత్రను ప్రారంభిస్తారు. గత మూడు సంవత్సరాలుగా కరోనా...
సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్ రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలని సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్ సూచించారు. సెసేమ్...
ప్రకాశం జిల్లాలో మళ్లీ కోవిడ్ టెన్షన్ మొదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో పది రోజుల వ్యవధిలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర...
దేశంలో కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి.గత కొన్ని రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది.కానీ,ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల...