25.7 C
Hyderabad
May 19, 2024 06: 06 AM
Slider

కోవిడ్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది మృతి

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. అంటే ఈ మహమ్మారి సోకి 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ వంటి మధ్య లేదా అధిక ఆదాయ దేశాలు ప్రపంచ జనాభాలో ఎనిమిదో వంతు వాటాను కలిగి ఉన్నాయి.

అయితే అమెరికాలోనే దాదాపు 7,40,000 మరణాలు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది మిగతా దేశాల కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ తర్వాత COVID-19 ఇప్పుడు మరణాలకు మూడో ప్రధాన కారణంగా ఉంది.

Related posts

అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లు కనుగొన్న 8వ క్లాస్ స్టూడెంట్

Satyam NEWS

ఏయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వ పెత్తనం వాంఛనీయం కాదు

Satyam NEWS

అక్టోబరు 22 న ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విడుదల

Satyam NEWS

Leave a Comment