విజయనగరం జిల్లా ప్రశాంతత కు మారు పేరు.. విజయనగరం జిల్లా విద్యలనగరం… ఏడాదికో ఘటన తప్ప…మిగిలిన అన్ని రోజులు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన.. జిల్లా...
నాలుగో విడత కరోనా వైరస్ వ్యాప్తి చెందితే తట్టుకునే విధంగా ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రపత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అప్రమత్తం చేశారు. గురువారం పల్నాడు జిల్లా...
కరోనా కొత్త వేరియంట్ పై అసలు నిజాల కంటే అసత్యప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. ప్రమాదకరమైన ఎక్స్ బీబీ వేరియంట్ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తోందంటూ వాట్సాప్ లో వచ్చిన సమాచారం కలంకలం సృష్టించింది. ఈ సమాచారం నకీలీదని...
కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. అంటే ఈ మహమ్మారి సోకి 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ వంటి...