28.2 C
Hyderabad
May 17, 2024 12: 03 PM
Slider జాతీయం

బాంబ్ అటాక్:అసోం లో మూడుచోట్ల బాంబ్ పేలుళ్లు

assam three bom attacks ulfa

71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఆదివారం ఉదయం అస్సాంలో మూడు పేలుళ్లు సంభవించాయి. ఇది గ్రెనేడ్ పేలుళ్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు.30 నిమిషాల్లో తక్కువ తీవ్రత తో కూడిన మూడు పేలుళ్లు అస్సాం లోని దీబ్రుగర్ , చరైడియో మరియు దులియాజన్‌లో జరిగాయి. పేలుళ్లతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు ప్రాణనష్టం జరగలేదు.

నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఇండిపెండెంట్) (ఉల్ఫా-ఐ) లే ఈ పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు .దీబ్రుగర్లో ని గ్రాహం బజార్ వద్ద ఎన్‌హెచ్ 37 సమీపంలో ఉన్న ఒక దుకాణంలో పేలుడు సంభవించింది. పోలీసులు, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Related posts

ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నా కుటుంబ సభ్యులు వినడం లేదు..ఏం చేయాలి?

Satyam NEWS

డొనేషన్: రేషన్ బియ్యాన్ని విరాళంగా ఇవ్వండి

Satyam NEWS

లాక్ డౌన్ బందోబస్తు పరిశీలించిన స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

Leave a Comment