36.2 C
Hyderabad
May 7, 2024 12: 28 PM
Slider నిజామాబాద్

డొనేషన్: రేషన్ బియ్యాన్ని విరాళంగా ఇవ్వండి

RDO

బిచ్కుంద మండలంలో  అయిదు ఎకరాల పొలం వుండి ఆర్థిక స్తోమత కలిగి రేషన్ తీసుకుంటున్న వారు స్వచ్ఛందంగా  ముందుకు వచ్చి తమ గ్రామాల్లోని నిరుపేదలకు వలస కూలీలకు రేషన్ కార్డు లేని వారికి రేషన్ బియ్యంను విరాళంగా అందించాలని తహశీల్దార్ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి ఒక్కరికి పన్నెండు కిలోలు వచ్చాయి కావున అందులో ఆరు కిలోల బియ్యాన్ని నిరుపేద కుటుంబాలకు విరాళంగా అందజేయాలని ఆయన కోరారు. ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో ముందుకు రావాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సీనియర్ సహాయకులు రాచప్ప రెవెన్యూ  సిబ్బంది ఉన్నారు.

Related posts

బోధ చేయని గురువు!

Satyam NEWS

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS

ఐఎన్ టి యుసి ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment