25.7 C
Hyderabad
May 19, 2024 06: 07 AM

Category : Slider

Slider సినిమా

గ్లామర్ ప్రపంచానికి టోనీ అండ్ గై ఎస్సెన్షియల్స్

Satyam NEWS
నేటితరం అందానికి అధిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని గ్లామర్ ప్రపంచానికి టోనీ అండ్ గై ఎస్సెన్షియల్స్ నూతన బ్రాంచ్ ను అల్వాల్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆ శాఖను ప్రోప్రైటర్...
Slider ముఖ్యంశాలు

రేపు కామారెడ్డిలో మంత్రుల పర్యటన

Satyam NEWS
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించడం కోసం బీఆర్ఎస్ భారీ ప్లాన్ వేస్తోంది. ఇప్పటిదాకా కుల సంఘాల నాయకులను లోకల్ నాయకులు కలిసారు. ఇప్పుడు ఏకంగా సంబంధిత కుల సంఘాల మంత్రులే...
Slider ప్రత్యేకం

కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ

Satyam NEWS
ఈ నెల 8 న నామినేషన్ వేసే అవకాశం కామారెడ్డి అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి చిక్కుముడి వీడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని...
Slider నిజామాబాద్

రెండో రోజు 6 నామినేషన్లు: అందరూ స్వతంత్రులే

Satyam NEWS
కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నేడు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు కాగా అందరూ హైదరాబాదుకు చెందిన వారేనని సమాచారం. చలిక రమేష్ కుమార్, చలిక చంద్రశేఖర్, చిట్టిబోయిన నటరాజ్, నిఖిల్...
Slider వరంగల్

గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam NEWS
ములుగు జిల్లాలోని గీత కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటూ ములుగు జిల్లా గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని గౌడ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కూనురు మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం ములుగు  జిల్లా...
Slider నిజామాబాద్

జడ్పీటీసీపై దాడి జరగలేదు

Satyam NEWS
నిన్న జరిగిన ఘటనలో జడ్పీటీసీ రాంరెడ్డిపై ఎలాంటి దాడి జరగలేదని మాచారెడ్డి వైస్ ఎంపీపీ నర్సింహారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. నిన్న శుభం కన్వెన్షన్ హాలులో...
Slider నిజామాబాద్

ఎంపీపీని సస్పెండ్ చేయాలి: రెడ్డి ఐక్య వేదిక డిమాండ్

Satyam NEWS
మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావువు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్లో...
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నేతలు

Satyam NEWS
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ...
Slider ముఖ్యంశాలు

కామారెడ్డి బీఆర్ఎస్ లో కొత్త తలనొప్పి: జడ్పీటీసీపై ఎంపీపీ దాడి

Satyam NEWS
కామారెడ్డి బీఆర్ఎస్ లో వర్గపోరు మరోసారి బయట పడింది. మాచారెడ్డి అధికార పార్టీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డిపై ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు దాడికి పాల్పడిన ఘటన పార్టీలో కలకలం రేపింది. నిన్న రాత్రి...
Slider జాతీయం

ఘోర భూకంపం లో 128 మంది మృతి

Satyam NEWS
నేపాల్ లో ఘోర భూకంపం సంభవించింది. ఇందులో ఇప్పటికి 128 మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ భారీ భూకంపం సంభవించడంతో జాజర్కోట్, రుకుం పశ్చిమ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది....