26.2 C
Hyderabad
May 19, 2024 21: 43 PM

Category : నల్గొండ

Slider నల్గొండ

ప్రయివేటు ఆసుపత్రులను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ, తమిళనాడు ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకుని ప్రైవేట్ వైద్యశాలలను ప్రభుత్వం ఆధీనం చేసుకొని ఆక్సిజన్ లేక జరిగే కరోనా మరణాలను ఆపాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు...
Slider నల్గొండ

ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ఆరా తీసిన కాంగ్రెస్ ప్రతినిధి

Satyam NEWS
కరోనా రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రాష్ట్ర PCC అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి హుజూర్ నగర్ ఏరియా వైద్యశాలలో విచారించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్...
Slider నల్గొండ

ఆరుగురికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బూరుగడ్డ, మాచవరం గ్రామాలలో  శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  సహకారంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ షేక్ సలీమ రంజాన్, డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి,...
Slider నల్గొండ

కరోనా చంపేస్తుంది బయటకు రాకండి మహాప్రభో..

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో అంతటా లాక్డౌన్ ప్రకటించినప్పటికి,సూర్యాపేట జిల్లా లోని ప్రజలు చిన్న చితక పనులకు బయటకు వస్తున్నారు. అనవసరంగా బయట తిరుగుతున్న వాళ్ళను పోలీస్ లు పట్టుకొని జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలలో ఎలాంటి...
Slider నల్గొండ

చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి బాసటగా నిలిచిన బ్యాచ్ మేట్స్

Satyam NEWS
వారంతా 2009 బ్యాచ్ కానిస్టేబుల్స్…. తమ తోటి కానిస్టేబుల్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబానికి బాసటగా నిలిచి పెద్ద మనసుతో ఆర్థికసాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లా 2009 బ్యాచ్...
Slider నల్గొండ

రైస్ మిల్లు కార్మిక కుటుంబాలకు యాజమాన్యం అండగా నిలవాలి

Satyam NEWS
పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కుటుంబాలు కరోనా కారణంగా అల్లకల్లోలంగా మారాయని, కార్మికులకు 15 రోజులు సెలవు ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు. ఆయనతో బాటు...
Slider నల్గొండ

కరోనా చికిత్సలలో ప్రభుత్వ నిబంధనలు విధిగా అమలు చేయాలి

Satyam NEWS
కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలలో ప్రభుత్వం, వైద్య శాఖ నిర్ణయించిన ధరల ప్రకారమే ఛార్జ్ చేయాలని జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, డిఐజి ఏ.వి. రంగనాధ్ సూచించారు....
Slider నల్గొండ

జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జాతీయ మహిళా సంఘం ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య జిల్లా గౌరవ అధ్యక్షురాలు  పిచ్చమ్మ...
Slider నల్గొండ

ఈటల రాజేందర్ కు మద్దతుగా ముదిరాజ్ సంఘం ప్రదర్శన

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి సంఘీభావంగా హుజుర్ నగర్ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో టౌన్ హాల్ నుండి పొట్టి...
Slider నల్గొండ

ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS
కరోనా విపత్కర సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలు అద్వితీయమని, అదే సమయంలో స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా హృదయంతో కరోనా రోగులకు సేవలందించాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో...