26.7 C
Hyderabad
April 27, 2024 10: 00 AM

Tag : CITU Hujurnagar

Slider ముఖ్యంశాలు

కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

Satyam NEWS
పక్క రాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తూ సంచల నిర్ణయాన్ని చేసినందుకు ఆయనకు అభినందనీయమని సీనియర్ కార్మిక నాయకుడు శీతల రోషపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా...
Slider నల్గొండ

హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా డి.ఎల్.పాండు

Satyam NEWS
చిన్నతనం నుండి కృషి పట్టుదలతో ఎదిగిన వ్యక్తి,26 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో శ్రమజీవి అయిన   డి.ఎల్.పాండు ముదిరాజు కు రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా ఎన్నిక కావడం,ఉమ్మడి రాష్ట్ర ముదిరాజులు గర్వించదగ్గ విషయమని సీనియర్...
Slider నల్గొండ

తప్పుడు ఆరోపణ చేసిన వారు బహిరంగ చర్చకు సిద్ధమేనా?

Satyam NEWS
గత 27 సంవత్సరాలకు పైగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ  ఊసరవెల్లిలా పార్టీలు మారిన వ్యక్తి నాగారపు పాండు తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను పార్టీ నుంచి,...
Slider నల్గొండ

పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా కార్మికులను ఆదుకోవాలి

Satyam NEWS
నేడు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫ్లాట్ ఫామ్ రిక్షా,ట్రాలీ ఆటో కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని సిఐటియు జిల్లా...
Slider నల్గొండ

చిన్నతనం నుండి సేవా దృక్పథం అలవర్చుకోవాలి

Satyam NEWS
భూ ప్రపంచంలో అనాధలని చేరదీసి ఒక కుటుంబ సభ్యులుగా విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో గౌరవంగా జీవించేలా చేసే కృషి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే గొప్పదని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు...
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం పెంచాలి

Satyam NEWS
ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు నెలకు 21,000 వేల రూపాయలుగా వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ...
Slider ముఖ్యంశాలు

చలో హైదరాబాద్ కు కదిలిన కార్మిక సైన్యం

Satyam NEWS
కార్మికుల హక్కుల సాధనకై జరిగిన పోరాటంలో పెద్ద ఎత్తున కదిలిన కార్మిక వర్గానికి అభినందనలు తెలిపారు సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మిక...
Slider నల్గొండ

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం సిమెంటు పరిశ్రమంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని,చలో హైదరాబాద్ కి పెద్ద ఎత్తున కదిలి రావాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్...
Slider ముఖ్యంశాలు

3న జరిగే చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం తెచ్చే నాలుగు లేబర్ కోడ్ ల చట్టాల వల్ల కోట్లాది మంది కార్మికులకు కష్టాలు తెచ్చి పెట్టినట్లేనని, దీనికి వ్యతిరేకంగా చలో హైదరాబాద్ కి ఆగస్టు 3వ,తేదీన కార్మికులు పెద్ద ఎత్తున...
Slider ముఖ్యంశాలు

విఆర్ఎ ల ఉద్యమానికి సి ఐ టి యు సంపూర్ణ మద్దతు

Satyam NEWS
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు, కార్మికులు,ఉద్యోగులు,నిరుద్యోగులు సామాన్యులు సైతం పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం లేక బాధపడుతున్నారని,ఇది బంగారు తెలంగాణ కాదని,బాధల తెలంగాణ అని సిఐటియు రాష్ట్ర...