సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ, మఠంపల్లి మండల కేంద్రంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
లోక బాంధవుడైన ఏసుక్రీస్తు వ్రేలాడుతున్న దృశ్యాన్ని మఠంపల్లి మండల కేంద్ర పుర వీధుల్లో, గ్రామంలో పలుచోట్ల ప్రదర్శనగా చూపించారు. ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ మాల్టిన్ ఫసల,శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్ రెడ్డి,చర్చి నిర్వహణ కమిటీ సభ్యులు,గాదె ఎలియాస్ రెడ్డి, చిన్నపురెడ్డి,ఆదూరి కిషన్ రెడ్డి,బాలి రెడ్డి,గాలి చిన్నపురెడ్డి,ఆరోగ్య రెడ్డి,ఫాదర్లు,సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్