యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే
తెలంగాణలో యాసంగిలో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేయడంలేదన్న నెపంతో ధాన్యం...