పీపుల్స్ మార్చ్ బహిరంగ సభను విజయవంతం చేయండి
పీపుల్స్ మార్చ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గురువారం జరిగే పీపుల్స్ యాత్ర బహిరంగ సభను...