27.7 C
Hyderabad
May 21, 2024 01: 31 AM

Tag : Congress Party Telangana

Slider ఆదిలాబాద్

ఈ నెల 9 న నిర్వహించే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి

Satyam NEWS
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో గల అమరవీరుల స్తూపం వద్ద ఈనెల 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ పి.సి.సి.అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో… నిర్వహించబోయే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ములుగు ఎమ్మెల్యే...
Slider ముఖ్యంశాలు

సూదిని జైపాల్ రెడ్డి: రాజకీయ గురువు కు ఘన నివాళి

Satyam NEWS
ఎంతోమంది రాజకీయ నాయకులకు రాజకీయ గురువైన మాజీ మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనమైన నివాళులు అర్పించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో...
Slider నల్గొండ

పెండ్యాల కోటేశ్వరరావు జీవితం భావితరాలవారికి ఆదర్శం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వాసవి భవన్ లో పౌర వేదిక ఆధ్వర్యంలో కీర్తిశేషులు పెండ్యాల కోటేశ్వర రావు సంతాపసభ బుధవారం జరిగింది. ఈ సభలో ముందుగా పెండ్యాల కోటేశ్వరరావు చిత్రపటానికి...
Slider మహబూబ్ నగర్

ఆల్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఘన సన్మానం

Satyam NEWS
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కస్తూరి శ్రీనివాస్ ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం కల్వకుర్తి పట్టణ కాంగ్రేస్ నాయకుల ఆధ్వర్యంలో పాత్రికేయడు...
Slider మహబూబ్ నగర్

చలో రాజ్ భవన్ కు కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్...
Slider నల్గొండ

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముందస్తు అరెస్ట్

Satyam NEWS
వ్వక్తిగత స్వేచ్ఛను హరించే ఫోన్ టాపింగ్ విషయమై ఎఐసిసి నిర్ణయం మేరకు,తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్ళేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ...
Slider వరంగల్

కాంగ్రెస్ నేతల అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

Satyam NEWS
అక్రమ అరెస్ట్ లు ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టు అని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. టీపీసీసీ ఆదేశాల మేరకు చలో రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ చేయడాన్ని ములుగు జిల్లా...
Slider వరంగల్

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Satyam NEWS
అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించిన కార్యకర్తకు అండగా నిలిచారు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని ఎస్.సి.కాలనీ కి చెందిన నద్దునూరి నర్సయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ...
Slider నల్గొండ

వాస్తవ ఖాళీల ఆధారంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి

Satyam NEWS
బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో 1,91,607 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సూర్యాపేట జిల్లా...
Slider హైదరాబాద్

హుజూరాబాద్ కోసమే కేసీఆర్ దళిత స్కీమ్

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు దళిత బంధు అంటూ కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారని, ఇది దళితులను మోసం చేయడం తప్ప మరొకటి కాదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు...