39.2 C
Hyderabad
April 28, 2024 14: 46 PM

Tag : Congress Party Telangana

Slider నల్గొండ

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS
పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకుల పై ధరలు అత్యధికంగా పెంచి ప్రజలను దోచుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు గుణపాఠం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చిట్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య...
Slider నల్గొండ

డీజిల్, పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

Satyam NEWS
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్ -పెట్రోలు ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రములో మండల తహశీల్దార్ కార్యాలయం...
Slider నల్గొండ

సామాన్యుల నడ్డి విరిస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ ఫలితంగా ప్రపంచమంతా ఆర్థికంగా కృంగిపోయి ఉంటే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, గత 20 రోజులుగా నిత్యం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల...
Slider నల్గొండ

నూతన RDO కి కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్మానం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  నూతన   రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో RDO వెంకట్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు...
Slider నల్గొండ

అమర వీరులకు కాంగ్రెస్ పార్టీ సలామ్

Satyam NEWS
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్...
Slider నిజామాబాద్

ట్రిబ్యూట్: అమర జవాన్లకు ఘన నివాళి

Satyam NEWS
భారత్ చైనా సరిహద్దులో జరిగిన దారుణ ఘటనలో ఇరవై మంది సైనికులు అమరులైన విషయం విదితమే. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద...
Slider ఆదిలాబాద్

భారత సైనికులకు నిర్మల్ లో ఘన నివాళి

Satyam NEWS
చైనాలో భారత సరిహద్దుల్లో మరణించిన భారత వీర జవానులకు నిర్మల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఘన నివాళి అర్పించింది. చైనాతో జరిగిన ఈ ఘర్షణలో 20 మంది వరకు భారత సైనికులు చనిపోయిన విషయం...
Slider నల్గొండ

గాంధీ విగ్రహం ముందు అమరవీరులకు నివాళులు

Satyam NEWS
టిపిసిసి ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ లో గాంధీ విగ్రహం ముందు అమరవీరులకు నివాళులు అర్పించారు. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్...
Slider మహబూబ్ నగర్

ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS
కంచె చేను మేసినట్లుగా కాపాడే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని, భద్రతను గాలికి వదిలేసి, ధనవంతుల దర్జా జీవితాలను కాపాడేందుకు తాపత్రయ పడుతూ ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారని ఏఐసిసి కార్యదర్శి, కల్వకుర్తి మాజీ...
Slider మహబూబ్ నగర్

రాజీవ్ గాంధీ పాలనను రాహుల్ గాంధీ తెస్తాడు

Satyam NEWS
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు...