సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రాజీవ్ గాంధీ...
రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల లింగాల...
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రేపు నిర్వహిస్తున్న దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోర కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు Md...
దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా మహా సభ స్థలాన్ని నేడు ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు....
75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ నుండి ప్రధాన రహదారిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్...
టీఆర్ ఎస్ లోని కేసీఆర్ భజనపరులంతా ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కల్వకుర్తిలో మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ బహిరంగ సభలో...
పోలీస్ వ్యవస్థ చట్ట పరిధిలో పనిచేస్తుందని, పోలీసుల మనోభావాలను గాయపరిచే విధంగా, రాజకీయ నాయకులు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. సోమవారం జిల్లా...
గ్యాంగ్స్టర్ నయీం కేసులో పెద్ద తలకాయలను కాపాడుతున్నదెవరు? నయీం బ్లూ డైరీ ఎక్కడ ? టిఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రులపై చర్యలేవీ ? ఐదేళ్ళు గడుస్తున్నా దర్యాప్తు ఎందుకు పూర్తి కాలేదు ? అంటూ ఏఐసీసీ...
ఈ నెల 9 వ తేదీన ఇంద్రవెల్లి లో ఏర్పాటు చేయబోతున్న సభా ప్రాంగణాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేడు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,...