24.7 C
Hyderabad
May 19, 2024 01: 31 AM

Tag : Covid 19

Slider జాతీయం

కేరళలో కోవిడ్ నుంచి తేరుకున్న ఇద్దరు వృద్ధులు

Satyam NEWS
కోవిడ్ 19 సోకిన ఇద్దరు వృద్ధులు కోలుకోవడం కేరళ వైద్యుల విజయంగా చెప్పవచ్చు. ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతను క్వారంటైన్ లో ఉండకుండా ఇంటికి వెళ్లడంతో అతని తల్లిదండ్రులకు...
Slider సంపాదకీయం

దక్షిణాది రాష్ట్రాలకు తక్లీఫ్ మోసుకొచ్చిన తబ్లిక్ జమాత్

Satyam NEWS
దేశంలో ఇప్పటి వరకూ సంభవించిన కరోనా మరణాలలో అత్యధికులు ఢిల్లీ యాత్ర చేసి వచ్చిన వారే కావడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలలో ఢిల్లీ యాత్రకు వెళ్లి వచ్చిన వారు...
Slider కరీంనగర్

కమలాసన్ పిలుపునకు వేగంగా స్పందించిన యువత

Satyam NEWS
లాక్ డౌన్ సందర్భంగా వాలంటీర్‌గా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చిన గంటల్లోనే యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కమిషనరేట్ పరిధిలోని అన్ని చోట్ల సేవలందించేందుకు...
Slider కడప

షేమ్ ఆన్ యు: మంత్రి సమావేశంలో లో పాత్రికేయుల పాట్లు

Satyam NEWS
పాత్రికేయులంటే కరివేపాకు లాంటి వారు. వాసనకే కానీ తినడానికి కాదు అంటున్నారు కడప జిల్లా అధికారులు. కరోనా వైరస్ నేపథ్యంలో అహర్నిశలూ ప్రజలను చైతన్య పరుస్తూ, తప్పుడు సమాచారం కాకుండా సరైన సమాచారం ఇస్తూ...
Slider ప్రత్యేకం

తెలుగు రాష్ట్రాలకు మర్కజ్ మసీదు టెన్షన్

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు ప్రార్ధనలకు వందల సంఖ్యలో ముస్లింలు వెళ్లారు. వారంతా వివిధ మార్గాలలో తమ తమ గ్రామాలకు, పట్టణాలకు చేరుకున్నారు. ఇప్పుడు మర్కజ్ ప్రార్ధనలకు...
Slider ప్రత్యేకం

ఈ జీవాయుధాన్ని నిర్వీర్యం చేయడం మన చేతుల్లోనే ఉంది

Satyam NEWS
(సత్యం న్యూస్ ప్రత్యేకం) కరోనా వైరస్ ఇప్పుడు తాజాగా ఒక్క సారిగా పుట్టింది కాదనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. కరోనా వైరస్ ను 1960లో మొట్టమొదటి సారిగా కోడి లో కనుక్కున్నారు. అప్పటి...
Slider కడప

వైద్య పరీక్షలకు దొరకని వలసదారులతో కలకలం

Satyam NEWS
కరోనా మహమ్మారి నివారణ లో భాగం గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు దాటి వస్తున్న వారిని ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినా ఫలితం కనిపించలేదు. వైద్య పరీక్షలకు...
Slider మహబూబ్ నగర్

హ్యాట్సాఫ్ : ఉదారత చాటుకున్న అక్క చెల్లెళ్లు

Satyam NEWS
మహబూబ్ నగర్ లోని వెంకటేశ్వర కాలనికి చెందిన అక్క చెల్లెళ్లు హెచ్.వి.పద్మావతి (విశ్రాంత అధ్యాపకులు), హెచ్.వి. సరోజ ( విశ్రాంత ప్రిన్సిపాల్)లు కరోనా నియంత్రణ కు లక్ష రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు...
Slider ప్రపంచం

ఆర్ధిక పరిస్థితిపై ఆందోళనతో రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆత్మహత్య

Satyam NEWS
కరోనా వైరస్ ధాటికి కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. జర్మనీ లోని హెస్సీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి థామస్...
Slider జాతీయం

దిస్ ఈజ్ ఇండియా: రవిశంకర్ అంత్యక్రియల్లో పాల్గొన్న ముస్లింలు

Satyam NEWS
కష్ట కాలంలో మతాన్ని మరచి మానవత్వానికే ఓటు వేస్తామని ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ వాసులు మరొక్క మారు నిరూపించారు. అక్కడ రవిశంకర్ అనే వ్యక్తి మరణించాడు. ఆయన గత కొద్ది కాలంగా క్యాన్సర్ వ్యాధితో...