కోవిడ్ 19 సోకిన ఇద్దరు వృద్ధులు కోలుకోవడం కేరళ వైద్యుల విజయంగా చెప్పవచ్చు. ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతను క్వారంటైన్ లో ఉండకుండా ఇంటికి వెళ్లడంతో అతని తల్లిదండ్రులకు...
దేశంలో ఇప్పటి వరకూ సంభవించిన కరోనా మరణాలలో అత్యధికులు ఢిల్లీ యాత్ర చేసి వచ్చిన వారే కావడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలలో ఢిల్లీ యాత్రకు వెళ్లి వచ్చిన వారు...
లాక్ డౌన్ సందర్భంగా వాలంటీర్గా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చిన గంటల్లోనే యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కమిషనరేట్ పరిధిలోని అన్ని చోట్ల సేవలందించేందుకు...
పాత్రికేయులంటే కరివేపాకు లాంటి వారు. వాసనకే కానీ తినడానికి కాదు అంటున్నారు కడప జిల్లా అధికారులు. కరోనా వైరస్ నేపథ్యంలో అహర్నిశలూ ప్రజలను చైతన్య పరుస్తూ, తప్పుడు సమాచారం కాకుండా సరైన సమాచారం ఇస్తూ...
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు ప్రార్ధనలకు వందల సంఖ్యలో ముస్లింలు వెళ్లారు. వారంతా వివిధ మార్గాలలో తమ తమ గ్రామాలకు, పట్టణాలకు చేరుకున్నారు. ఇప్పుడు మర్కజ్ ప్రార్ధనలకు...
(సత్యం న్యూస్ ప్రత్యేకం) కరోనా వైరస్ ఇప్పుడు తాజాగా ఒక్క సారిగా పుట్టింది కాదనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. కరోనా వైరస్ ను 1960లో మొట్టమొదటి సారిగా కోడి లో కనుక్కున్నారు. అప్పటి...
కరోనా మహమ్మారి నివారణ లో భాగం గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు దాటి వస్తున్న వారిని ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినా ఫలితం కనిపించలేదు. వైద్య పరీక్షలకు...
మహబూబ్ నగర్ లోని వెంకటేశ్వర కాలనికి చెందిన అక్క చెల్లెళ్లు హెచ్.వి.పద్మావతి (విశ్రాంత అధ్యాపకులు), హెచ్.వి. సరోజ ( విశ్రాంత ప్రిన్సిపాల్)లు కరోనా నియంత్రణ కు లక్ష రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు...
కరోనా వైరస్ ధాటికి కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. జర్మనీ లోని హెస్సీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి థామస్...
కష్ట కాలంలో మతాన్ని మరచి మానవత్వానికే ఓటు వేస్తామని ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ వాసులు మరొక్క మారు నిరూపించారు. అక్కడ రవిశంకర్ అనే వ్యక్తి మరణించాడు. ఆయన గత కొద్ది కాలంగా క్యాన్సర్ వ్యాధితో...