25.7 C
Hyderabad
May 19, 2024 03: 57 AM

Tag : Covid 19

Slider ముఖ్యంశాలు

కరోనా ఎలర్ట్: చచ్చిపోతారని చెబుతున్నా వినకుండా…

Satyam NEWS
కరోనా వైరస్ సోకిన వారు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా గాంధీ ఆసుపత్రిలోని కరోనా పేషంట్లు ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలోని మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా సోకిన విషయం...
Slider కడప

సేఫ్ హ్యాండ్స్: కరోనా కట్టడికి ముందస్తు చర్యలు

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీ పరిధిలో 147 మంది విదేశీయులు వచ్చారని వారికి ఆరోగ్య సమస్యలు లేవని వారిని స్వీయ పర్యవేక్షణలో వుంచినట్టు ప్రభుత్వ వైద్యాధికారి వెంకట రెడ్డి మీడియా కు తెలిపారు. ఢిల్లీ...
Slider శ్రీకాకుళం

అనుక్షణం సేవ చేస్తున్న పోలీసులకు, ఆశాలకు మజ్జిగ పంపిణి

Satyam NEWS
కరోనా వైరస్ నుండి  ప్రజలను కాపాడుతూ అనుక్షణం సేవ చేసే వారికీ  అండగా ఉందామని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం జిల్లా తారకరామ,  మోక్షజ్ఞ సేవా...
Slider ఆధ్యాత్మికం

కోవిడ్19 అంతానికి చిలుకూరు లో పాదుకా పట్టాభిషేకం

Satyam NEWS
అలనాడు శ్రీరాముని  పట్టాభిషిక్తుడ్ని  చేయాలనుకున్న సమయంలో  కైకేయి  దశరథుని రెండు వరాలు అడుగుతుంది. రాముని అరణ్యవాసం, భరతుని పట్టాభిషేకం. సీతా రాములిద్దరూ నార బట్టలతో రాజ్యాన్ని విడిచి వనవాసానికి వెళతారు.  రాముడి అరణ్య వాసం...
Slider హైదరాబాద్

మర్కజ్ వార్తలతో బెంబేలెత్తిన మల్లేపల్లి వాసులు

Satyam NEWS
మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలతో బెంబేలెత్తిన పాతబస్తీ ముస్లింలు వైద్య పరీక్షలకు ఉరుకులు పరుగులపై వెళ్లారు. ఈ చైతన్యం కోసమే నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తో బాటు పలువురు...
Slider శ్రీకాకుళం

జర్నలిస్టులకు కరోనా వ్యాధి సోకకుండా సౌకర్యాలు

Satyam NEWS
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల కు కరోనా వ్యాధి సోకకుండా క్వాలిటీ మాస్కులు, శానిటరీ  ఐటమ్స్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని మీడియా ఐక్యవేదిక కోరింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ప్రింట్ అండ్...
Slider మహబూబ్ నగర్

ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందచేస్తున్న రేషన్ బియ్యం నేడు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చుక్కాయిపల్లిలో పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటించి అందరూ ఈ ఉచిత...
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో 87 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయి. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 12...
Slider ప్రత్యేకం

కోవిడ్ వైరస్ పెట్టుకుని మన మధ్యే తిరుగుతున్న తబ్లిగీ

Satyam NEWS
ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు లో జరిగిన తబ్లిగీ జమాత్ కు విదేశాల నుంచి ఎంత మంది వచ్చారో తెలుసా? ఒక్క సారి గుండె బిగపట్టుకోండి. ఈ వార్త వింటే గుండె...
Slider కడప

విడతలవారీగా పంపిణీ చేయడం బాధాకరం

Satyam NEWS
ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అకౌంట్ ద్వారా వెయ్యి రూపాయలను రేపట్నుంచే జమచేయాలని కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన మాజీ మంత్రి బిజెపి నేత ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో మంగళవారం మీడియా...