జనం కోసం సీపీఎం కార్యక్రమం లో బాగంగా వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ విజయనగరం 53 వ సచవాలయం వద్ద ధర్నా చేశారు..సీపీఎం పార్టీ నేతలు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి...
భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణారావు అధ్యక్షతన ఆదివారం ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో ని అణుపురం...
దేశంలో మదరసాలను, మసీదులను ధ్వంసం చేయాలంటూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వామపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో పెరిగిన పెట్రోల్ డీజిల్...
ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి...
పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్...
కామారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామ చార్బాయ్ బీడీ కార్మికులు ఉపాధి లేక ఎన్నో ఏళ్లగా బీడీలు చుట్టుకుంటూ వారి జీవనం కొనసాగిస్తున్నారు. చాలి చాలని వేతనాలతో వారి కుటుంబాన్ని నెట్టుకొని వస్తున్నారు. వారిని తక్షణమే...
కబ్జాకు గురైన నిరుపేదల భూమిని సదరు లబ్దిదారులకు అప్పగించాలని కోరుతూ సీపీఎం జుక్కల్ జోన్ కన్వీనర్ సూరేష్ గొండ ఆధ్వర్యంలో రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో ధర్నా చేశారు. కబ్జా దారులపై చర్యలు తీసుకొని...
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నేడు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. నేడు విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ...
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు వాటి రద్దును నిరసిస్తూ…ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత ఆరు నెలల నుంచీ కిసాన్ సంఘం రైతులతోధర్నా నిర్వహిస్తోందికూడ. ఈ...
విజయనగరం జిల్లా కేంద్రంలోబీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ నె ల 24 న విజయనగరంలో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు తెలిపారు. ఈ మేరకు...