విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం…సీపీఎం పాదయాత్ర…..
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సీపీఎం పాదయాత్ర చేపట్టందని..ఆ పార్టీ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు , జె.వి.సత్యనారాయణ మూర్తి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు జల్లి, విల్సన్ పి.జె.చంద్రశేఖర్ ఎలుగెత్తి నినదించారు....