28.7 C
Hyderabad
April 28, 2024 03: 46 AM

Tag : Land grabbers

Slider ముఖ్యంశాలు

భూ కబ్జా, బెదిరింపుల కేసులో మరొకరి అరెస్ట్

Satyam NEWS
భూ కబ్జా, బెదిరింపుల కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఇదివరకే గత శనివారం రోజున నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా మరొక అరెస్టుతో ఐదుకు చేరింది. కామారెడ్డి పట్టణానికి చెందిన కుచాని...
Slider పశ్చిమగోదావరి

ఎన్ ఆర్ ఐ తో కుమ్ముక్కు…. 6 ఎకరాలు హాం ఫట్

Satyam NEWS
లెదర్ పార్క్ ఆశలు తీరక నిరాశలో నిరుద్యోగ యువత లిడ్ క్యాప్ ద్వారా లెదర్ పార్క్ అభివృద్ధి చేయాల్సిన భూమిని విదేశాల్లో ఉండే ఒక బడాబాబుకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండటం ఏలూరు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నది....
Slider రంగారెడ్డి

నిజాంపేట్ కార్పొరేషన్ లో రోజుకో కబ్జా

Satyam NEWS
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు ఒక కబ్జా జరుగుతుందని, దానికి నిదర్శనమే నిజాంపేట్ సర్వే నెంబర్ 348 తుర్కచెరువులో 2000 ఎఫ్ టి ఎల్ స్థలం దర్జాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఫెన్సింగ్ వేసుకుంటున్నారని బిజెపి...
Slider వరంగల్

భూ కబ్జాకు ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS
భూ కబ్జాదారులపై ఓరుగల్లు పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. అక్రమార్కుల ఆట కట్టిస్తూ, అభాగ్యులకు అండదండగా నిలుస్తున్నారు. పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తులకు కూడ నకిలీ పత్రాలు సృష్టిస్తూ కబ్జా చేయడానికి భూ బకాసురులు తెగబడుతున్నారు....
Slider నిజామాబాద్

ఆలయ భూమి అడిగితే కేసు పెడతారా..?

Satyam NEWS
కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం ఇచ్చిన భూమిలో వెంచర్ ఏర్పాటును నెల రోజుల క్రితం అడ్డుకున్నందుకు గ్రామానికి చెందిన నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. దాంతో పోలీసులు వారిని స్టేషన్...
Slider ప్రత్యేకం

నా భూమి ఆక్రమిస్తున్నారు అధికారులూ కాపాడండి

Satyam NEWS
అన్నమయ్య జిల్లా లో అక్రమార్కులకు అడ్డులేకుండా పోతున్నది. అక్రమార్కులు భారీ ఎత్తున భూ ఆక్రమణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. సుండుపల్లి మండలం జి.రెడ్డివారి పల్లె లో భారీగా భూ ఆక్రమణలు జరుగుతున్నా...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో కోరలు చాచిన కబ్జా “కార్” లు..?

Satyam NEWS
కొల్లాపూర్ లో కొందరు విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ మధ్యనే కొల్లాపూర్ మున్సిపాలిటీలో అమాయక ప్రజలతో ప్రజాప్రతినిధులు, వారి భర్తలు ముడుపులు తీసుకుని అడ్డదారిలో పట్టాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి....
Slider నిజామాబాద్

భూకబ్జా పై నిరసన సెగ: సీపీఎం ధర్నా

Satyam NEWS
కబ్జాకు గురైన నిరుపేదల భూమిని సదరు లబ్దిదారులకు అప్పగించాలని కోరుతూ సీపీఎం జుక్కల్ జోన్ కన్వీనర్ సూరేష్ గొండ ఆధ్వర్యంలో రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో ధర్నా  చేశారు. కబ్జా దారులపై చర్యలు తీసుకొని...
Slider రంగారెడ్డి

పోచారం మున్సిపాలిటీ లో యథేచ్ఛగా సర్కారు భూములు కబ్జా…

Satyam NEWS
భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కన్పిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలు ఎరజూపి రికార్డులు తారుమారు చేస్తున్నారు. అధికారుల ఆజ్యం కబ్జాదారుల భూదాహం వెరసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి స్వాహా అవుతోందని...
Slider ముఖ్యంశాలు

ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకొనే వరకు ఉద్యమిస్తాo

Satyam NEWS
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం శాగాపూర్, గుడిబండ గ్రామ పరిధిలో మొత్తం 69 ఎకరాల భూమిలో  ల్యాండ్ మాఫియా చేస్తున్న అక్రమ దందాను ఇప్పటికే అడ్డుకున్నామని సామాజిక కార్యకర్త, “నేనుసైతం” స్వచ్చంద సంస్థ...