నకిలీ విత్తనాల కేసులో కీలక నిందితుడు, కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మదుసూధన్ రెడ్డిపై పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు నల్గొండ జిల్లా చండూర్ సిఐ...
నకిలీ విత్తనాలతో సోయా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సోయా రైతులు నేడు JDAఆఫీస్ ముందర ధర్నా...