శ్రీసత్యసాయిజిల్లా మడకశిర మండలంలోని కల్లుమర్రి చెరువులో మత్స్యకారులకు అరుదైన తాబేలు చిక్కింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులో వల వేయగా చేపలతోపాటు తాబేలు పడింది. ఆ తాబేలు బంగారు రంగులో ఉంది. దానిని...
పాకిస్తాన్ జైలు నుంచి ఇరవై మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వారు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు. జైలులో ఉన్నవేళ మా కుటుంబాలకు నెలకు రూ.9000 ఇస్తున్నందుకు మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ...