39.2 C
Hyderabad
May 3, 2024 12: 46 PM
Slider అనంతపురం

మత్స్యకారుల వలలో బంగారు తాబేలు

#golden turtle

శ్రీసత్యసాయిజిల్లా

మడకశిర మండలంలోని కల్లుమర్రి చెరువులో మత్స్యకారులకు అరుదైన తాబేలు చిక్కింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులో వల వేయగా చేపలతోపాటు తాబేలు పడింది. ఆ తాబేలు బంగారు రంగులో ఉంది. దానిని చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు.

ఆ తాబేలు పలువురు పూజలు చేశారు. ఏదైనా దేవస్థానానికి సంబంధించిన కోనేరులో ఆ తాబేలును వదలాలని మత్స్యకారులు నిర్ణయించుకున్నారు

Related posts

కపట నాటకం: జగన్ చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి?

Bhavani

గిరిజనులపై విద్యుత్ శాఖ అధికారుల కక్ష

Satyam NEWS

వేములవాడలో కుంగిన బ్రిడ్జ్ ఘటనపై విచారణ

Satyam NEWS

Leave a Comment