2014 లో మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుందని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్సి తాతా మధు పేర్కొనారు. పెరుగుతున్న సిలిండర్ ధరలపైన...
పేదల జీవితాలకు గుదిబండలా గ్యాస్ ధరలు పెరిగాయని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం కేంద్ర...