2014 లో మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుందని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్సి తాతా మధు పేర్కొనారు. పెరుగుతున్న సిలిండర్ ధరలపైన...
పోడు భూముల సమస్య పరిష్కారం కై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి వివరాలను కేసీఆర్ అందజేశారని, త్వరలోనే పోడు భూముల సమస్య పూర్తిగా తీరనున్నదని ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా...
మునుగోడు ఉపఎన్నికలలో భాగంగా కొంపల్లి ఎంపీటీసీ పరిధిలో గడప గడపకు తెరాస ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అఃద్యక్షుడు, ఎంఎల్సి తాతా మధు ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరును కలసి ప్రబ్బుత్వo చేపడుతున్న...