ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తయ్యింది. కొందరికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్వాసన పలికారు. మరి కొందరు కొత్త వారికి చోటు కల్పించారు. ఈ సందర్భంగా చెలరేగిన అసమ్మతిని కూడా...
సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో వస్తున్న అసత్య ప్రచారాలు, కథనాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి బుగ్గన మీడియాతో...