మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం.. దిష్ఠిబొమ్మ దహనం
మసీదులు, దర్గాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారతీయ జనతా పార్టీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మంత్రి వెల్లంపల్లిని వెంటనే మంత్రి...