వైఎస్ఆర్పీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ది బడ్డుకొండ
జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే అబ్యర్ధిని…భూములను అమ్ముకుందన్నారు… నెల్లిమర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే…ప్రస్తుతం నెల్లిమర్ల వైఎస్ఆర్పీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు.ఈ మేరకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మార్వో ఆఫీస్ లో…వైఎస్ఆర్పీపీ నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్దిగా ఆయన నామినేషన్ వేసారు.ఈ సందర్బంగా బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడు…2019లో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్పీపీ అధినేత జగన్ నాకు టిక్కెట్ ఇచ్చారని…మళ్లీ 2024 లో కూడా నాకు టిక్కెట్ ఇచ్చారని…అన్నారు…బడ్డుకొండ అప్పలనాయుడు.
కానీ ఈ పర్యాయం…జనసేన కూడా బరిలోఉందని…ఆ పార్టీ నుంచీ లోకం మాధవి ఎమ్మెల్యే అభ్యర్ధినిగా పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. భోగాపురం సమీపంలో భూములకు అమ్ముకున్నారని బడ్డుకొండ ఆరోపించారు.అలాంటి అభ్యర్ధిరికి టీడీపీ,బీజేపీలు మద్దతు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. అయితే ఒకసారి టిక్కెట్ ఇచ్చిన నాకు…ఈ నియోజక వర్గ ప్రజలకు ఏం చేసానా…వాళ్లకు తెలుసునని…అని అన్నారు.అయితే వైఎసార్సీపీ అధినేత జగన్…తన పై నమ్మకంతో రెండోసారి మళ్లీ నాకు టిక్కెట్ ఇవ్వడం…నేను చేసిన అభివృద్దేనని అన్నారు. ఈ దఫాలో నాకు టిక్కెట్ వచ్చిన దరిమిలా ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ వేసానని…వైఎస్ఆర్పీపీ నెల్లిమర్ల నియోజక వర్గ అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు.