ఉపాధిహామీ లో పని కోరుకునే ప్రతి ఒక్కరికి పని కల్పించి కూలీల పని పనిదినాలు పెంచాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపిడిఓ లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్...
గిరివికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు గ్రౌండింగ్ త్వరగా పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం...
వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కనుగొన్న నాణ్యమైన లాభసాటి వంగడాలను రైతులకు చేరేవిధంగా చూడాల్సిన బాధ్యత శస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ అధికారుల పై ఉందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్...
వలసలకు స్వస్తి పలికి రైతే రాజు అనే వాదాన్ని నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనులకు గిరివికాస్ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు సాగు నీరు అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ అచ్ఛంపేట శాసన...
జాతీయ వైద్య కమిషన్ సూచనలు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అన్ని సదుపాయాలతో బలోపేతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ ప్రభుత్వ...
రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్ పర్యటనకు కావలసిన అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం...
వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను రైతులకు మరింత చేరువ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం బిజినపల్లి మండల పరిధిలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన...
సకల జీవరాశి మనుగడకు మూలాధారమైన నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జలాల...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన చారకొండ మండలంలో దళిత బంధు కార్యక్రమాన్ని 100% గ్రౌండింగ్ పూర్తిచేసి విజయవంతం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో 13 గ్రామ పంచాయతీల...
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయం లోని ప్రజావాణి హాలులో నిర్వహించబడిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ...