24.7 C
Hyderabad
May 19, 2024 01: 31 AM

Tag : Nagarkurnool Dist Collector

Slider మహబూబ్ నగర్

కోరుకున్నవారందరికి ఉపాధి హామీలో పని కల్పించాలి

Satyam NEWS
ఉపాధిహామీ లో పని కోరుకునే ప్రతి ఒక్కరికి పని కల్పించి  కూలీల పని పనిదినాలు పెంచాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపిడిఓ లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్...
Slider మహబూబ్ నగర్

గిరివికాసం పథకాలు తక్షణమే గ్రౌండింగ్ కావాలి

Satyam NEWS
గిరివికాసం పథకం కింద  దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు గ్రౌండింగ్ త్వరగా పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం...
Slider మహబూబ్ నగర్

నాణ్యమైన వంగడాలు రైతులకు అందించాలి

Satyam NEWS
వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కనుగొన్న నాణ్యమైన లాభసాటి వంగడాలను రైతులకు చేరేవిధంగా చూడాల్సిన బాధ్యత శస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ అధికారుల పై ఉందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్...
Slider ముఖ్యంశాలు

గిరిజనుల కోసం ప్రత్యేకంగా గిరి వికాస్ పథకం

Satyam NEWS
వలసలకు  స్వస్తి పలికి  రైతే రాజు అనే వాదాన్ని నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనులకు గిరివికాస్ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు సాగు నీరు అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ అచ్ఛంపేట శాసన...
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇక మహర్దశ

Satyam NEWS
జాతీయ వైద్య కమిషన్ సూచనలు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అన్ని సదుపాయాలతో బలోపేతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ ప్రభుత్వ...
Slider ముఖ్యంశాలు

గవర్నర్ పర్యటనకు సకల ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS
రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్ పర్యటనకు కావలసిన అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.  గురువారం సాయంత్రం...
Slider మహబూబ్ నగర్

శాస్త్రవేత్తలు మేలురకమైన వంగడాలను రూపొందించాలి

Satyam NEWS
వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను రైతులకు మరింత చేరువ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం బిజినపల్లి మండల పరిధిలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన...
Slider మహబూబ్ నగర్

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్

Satyam NEWS
సకల జీవరాశి మనుగడకు మూలాధారమైన నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జలాల...
Slider మహబూబ్ నగర్

త్వరితగతిన దళిత బంధు 100% గ్రౌండింగ్‌ చేయాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన చారకొండ మండలంలో దళిత బంధు కార్యక్రమాన్ని 100% గ్రౌండింగ్ పూర్తిచేసి విజయవంతం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో  13 గ్రామ పంచాయతీల...
Slider మహబూబ్ నగర్

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయం లోని ప్రజావాణి  హాలులో నిర్వహించబడిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ...