లాభదాయకమైన యూనిట్ల ద్వారా ఆర్ధికభివృద్ధి సాధించాలి
దళితులు లాభదాయకమైన యూనిట్లు ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం కొడవటిమెట్ట గ్రామంలో పర్యటించి, దళితబంధు సర్వే తనిఖీ చేశారు. గ్రామంలోని తిరుమలపల్లి...