28.7 C
Hyderabad
April 27, 2024 03: 13 AM

Tag : dalit bandhu

Slider ఖమ్మం

లాభదాయకమైన యూనిట్ల ద్వారా ఆర్ధికభివృద్ధి సాధించాలి

Satyam NEWS
దళితులు లాభదాయకమైన యూనిట్లు ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం కొడవటిమెట్ట గ్రామంలో పర్యటించి, దళితబంధు సర్వే తనిఖీ చేశారు. గ్రామంలోని తిరుమలపల్లి...
Slider ముఖ్యంశాలు

దళిత బంధు సర్వే ప్రారంభం

Satyam NEWS
జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్ మండలాల దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు మంజూరుచేస్తూ జీవో 16 ని సెప్టెంబర్ 30న విడుదల చేసిందని, ఇట్టి ఆదేశాల మేరకు సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్ మండలాల్లో దళితబంధు...
Slider నిజామాబాద్

దళితబంధు కోసం పెద్దమల్లారెడ్డి దళితుల ఆందోళన

Satyam NEWS
అర్హులైన వారికి మాత్రమే దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ దళితులు ప్రభుత్వాన్ని కోరారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన...
Slider ప్రత్యేకం

దళిత బంధు రెండో దశ ఉత్తర్వులు జారీ

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పధకం రెండో విడతకు సంబందించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా ప్రతీ నియోజకవర్గంలో 1115 మందికి దళిత బంధు పధకం...
Slider మహబూబ్ నగర్

దళిత బంధు నిధులను వెంటనే ఇవ్వాలి

Satyam NEWS
రెండో విడత దళిత బంధు నిధుల కోసం దరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ అన్నారు....
Slider నల్గొండ

నిరుపేదలైన దళితులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు గురువారం ఎమ్మార్పీఎస్ టిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పడిదల రవికుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి...
Slider మహబూబ్ నగర్

దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని దళిత జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలని జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు...
Slider నల్గొండ

కమ్మగూడెంలో విస్తృతంగా ప్రచారం

Bhavani
డబల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు మూడు ఎకరాలు భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నారని, అటువంటి బి ఆర్ ఎస్ పార్టీకి తగిన గుణపాఠం మునుగోడు తోనే ప్రారంభించాలని హుజురాబాద్...
Slider హైదరాబాద్

దళిత బంధు పథకం దళితులు జీవితాలలో వెలుగులు

Satyam NEWS
దళిత బంధు పథకం దళితులు జీవితాలలో వెలుగులు నింపాలని, సామాజిక మార్పు, పేదల సంక్షేమమే ధ్యేయంగా దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు....
Slider హైదరాబాద్

దళారుల మాటలు నమ్మి దళితులు మోసపోవద్దు

Satyam NEWS
దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది మధ్యవర్తులు లక్షా 50 వేల రూపాయలు నుండి 2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారన్ని అటువంటి దళారుల మాటలు నమ్మి దళితులు ఎవరు మోసపోవద్దు తెరాస పార్టీ...