వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో...
వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను రైతులకు మరింత చేరువ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం బిజినపల్లి మండల పరిధిలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన...
గ్రామాల వారీగా యాసంగి పంటల వెరిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయింది. ఇప్పటికే నమోదు చేసుకున్న యాసంగి పంటలను క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం లోని...
నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్ తుమ్మెద గ్రామంతో పాటు ఆయా గ్రామంలో కొనసాగుతున్న యాసంగి వరి పంట సాగును ఏవో విజయశేఖర్, ఏ ఈ ఓ లు సందర్శించారు. అలాగే సాగుచేసిన పంట...