విశాఖ ఉక్కును అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు
విశాఖ ఉక్కును అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్ అన్నారు. ఉక్కు ప్లాంటు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కూర్శన్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్,...