25.7 C
Hyderabad
May 19, 2024 04: 58 AM

Tag : Vizag Steels

Slider ప్రత్యేకం

దమ్ము లేని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కును కాపాడగలవా….?

Satyam NEWS
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంపూర్ణంగా రంగం సిద్ధమై పోయింది. దీన్ని అడ్డుకోడానికి ఆందోళనలు, నిరసనలు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, సకల ప్రజా సంఘాలు, యావత్తు ఆంధ్రజగతి ఉద్యమస్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారు....
Slider జాతీయం

‘జగన్‌ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్‌ షాను కోరాం’

Satyam NEWS
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వైసీపీ ఎంపీలు కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కోరారు. ఈ మేరకు  ఎంపీలు ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. ప్రధాని మోదీ కార్యదర్శికి వైసీపీ ఎంపీలు వినతి పత్రం అందజేశారు....
Slider జాతీయం

జగన్ సాక్షిగానే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం

Satyam NEWS
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభ లో వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పోస్కో ప్లాంట్...
Slider విశాఖపట్నం

వైజాగ్ స్టీల్ ఉద్యమంలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్  నిరాహారదీక్ష ప్రారంభించారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద  సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే వాసుపల్లి...
Slider విజయనగరం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరించే ఆలోచన విరమించుకోవాలి

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరించే ఆలోచనను విరమించుకోవాలని  విజ‌య‌న‌గ‌రం యూటీఎఫ్ రాష్ట్ర  అధ్యక్షులు కె.ఎస్ ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు.  జిల్లా యూటీఎఫ్ 46వ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య...
Slider ప్రత్యేకం

ఇదేం రాజీనామా? ఇంత నాటకాలు ఎందుకు గంటా?

Satyam NEWS
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేస్తున్నట్లు ప్రకటన రాగానే రాజకీయ పార్టీలన్నీ ఉద్యమంలోకి దూకాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఉద్యమంలోకి రాలేదు కానీ...
Slider విశాఖపట్నం

కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ తాకట్టు

Satyam NEWS
కేసుల మాఫీ గురించి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి ధారదత్తం చేస్తున్నందువల్లే జగన్ రెడ్డి విశాఖ ఉక్కు గురించి మాట్లాడటం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ...