ఫలకనుమా ఎక్సప్రెస్ లో మంటలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ప్రెస్లో మంటలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. రెండు...