29.7 C
Hyderabad
May 7, 2024 06: 15 AM
Slider ముఖ్యంశాలు

ఫలకనుమా ఎక్సప్రెస్ లో మంటలు

#Falakanuma Express

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ప్రెస్లో మంటలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు.

రెండు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. హౌరా నుండి సికింద్రాబాద్ కు ఈ రైలు వస్తున్నది. ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్

Satyam NEWS

జ‌గ‌న్ ప్రభుత్వ చేతకాని తనానికి ఆర్టీసీ డ్రైవర్ల బలి కావాలా…?

Satyam NEWS

‘అత్యాచార’ వ్యాఖ్యలపై క్షమాపణలు

Sub Editor

Leave a Comment