మణిపూర్ రాష్ట్రంలో గత మూడు నెలల నుండి జరుగుతున్న హింసాత్మక ఘటనలు యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కూకీ తెగకు చెందిన గిరిజనులపై మారణ హోమం సాగుతుంది. ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి...
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ప్రెస్లో మంటలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. రెండు...
పంట పొలాల మధ్యలో వైన్షాప్ ఏర్పాటు చేసారు. ఆ పంట పొలాలకు సంబంధించిన రైతులు వరి పంట కొయ్య కాలుకు నిప్పు అంటించడంతో,ఆ మంటలు విస్తృతంగా వ్యాపించి ఆ వైన్ షాప్ తగలడంతో ఆ...
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్లోని లాల్బాగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ భారీ అంతస్తుల భవనంలో కొద్దిసేపటి క్రితం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న...