25.7 C
Hyderabad
May 20, 2024 07: 31 AM

Author : Satyam NEWS

29183 Posts - 23 Comments
Slider వరంగల్

పస్రా ఎటాక్:అప్పు చెల్లించమన్నందుకే దయ లేకుండా

Satyam NEWS
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడిగినందుకు అత్యంత దారుణంగా ఇద్దరినీ హత్య చేయదానికి యత్నించగా ఒకరు మృతి చెందడం తో పాటు మరొకరు మృతువుతో పోరాడుతున్న ఘటన వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది.ఇందులో ఒకరు...
Slider కడప

లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల పంపిణీ

Satyam NEWS
ఒంటిమిట్ట మండలం లోని చింత రాజు పల్లి లో పలు సంక్షేమ కార్యక్రమాలను రాజంపేట ఎమ్మెల్యే  మేడా వెంకట మల్లికార్జున రెడ్డి అమలు చేశారు. నిరుపేదలైన లబ్ధిదారులకు ఆయన రేషన్ కార్డులను పంపిణీ చేశారు....
Slider కడప

వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు కలెక్టర్ అభినందనలు

Satyam NEWS
46వ జాతీయ జూనియర్ బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించినందుకు కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు. జనవరి 26 నుండి 31 వరకు రాజంపేట పట్టణం ఇన్ ఫాంట్ జీసస్ హై...
Slider విశాఖపట్నం

రహస్యంగా సాగుతున్న ఫ్యాక్షన్ పాలన ఇది

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయం ఏ మాత్రం ప్రణాళిక లేకుండా అన్ని విషయాల్లో గోప్యత పాటిస్తూ పరిపాలన సాగిస్తోందని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు....
Slider కరీంనగర్

కన్నతండ్రే హంతకుడు: సత్యంన్యూస్ చెప్పిందే నిజమైంది

Satyam NEWS
కరీంనగర్ పట్టణం లోని విద్యానగర్ లో నివాసం ఉంటున్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 19 సంవత్సరాల ముత్త రాధిక ను గత నెల 10న  గొంతుకోసి దారుణంగా హత్య చేసిన కేసు విషయం...
Slider వరంగల్

కిల్లింగ్: జర్నలిస్టు సునీల్ రెడ్డి దారుణ హత్య

Satyam NEWS
వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, సీనియర్ జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో కొద్దిసేపటి క్రితమే ఒక బేకరీ ముందు ఈ దారుణం జరిగింది. సునీల్ రెడ్డితో...
Slider విశాఖపట్నం

మేజర్ పోర్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

Satyam NEWS
ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ స్పోర్స్ట్ కంట్రోల్ బోర్డ్ పర్యవేణలో  39వ అల్ ఇండియా మేజర్ పోర్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ 2019-2020 ని విశాఖపట్నం పోర్టు ట్రస్టు నిర్వహిస్తోంది. విశాఖపట్నం పోర్టు ట్రస్టు...
Slider కడప

గూన్స్ ఎటాక్: బీజేపీ నేత పై కత్తులతో దాడి చేసిన వైసీపీ

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట పట్టణం బీజేపీ యువనేత పట్టుపోగుల సూర్యచంద్ర పై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేశారు. ఆదివారం రాత్రి వైసీపీ గూండాల కత్తి దాడి కి గురైన బీజేపీ కార్యకర్త పట్టుపోగుల...
Slider కరీంనగర్

జగిత్యాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Satyam NEWS
మరి కొద్ది రోజుల్లో పరీక్ష రాయాల్సిన ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శివ వీధి కి చెందిన మైలారపు చరణ్ అనే ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన...
Slider హైదరాబాద్

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వర్సిటీలో రక్తదాన శిబిరం

Satyam NEWS
హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ. సురేష్ కుమార్ విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఈ రోజు ప్రారంభించారు....