32.2 C
Hyderabad
May 8, 2024 19: 33 PM

Author : Satyam NEWS

29131 Posts - 23 Comments
Slider వరంగల్

అత్యాచారానికి గురైన బాలికను ఆదుకుంటాం

Satyam NEWS
బాలికపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘాతుకంపై రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మహిళలు, బాలికల...
Slider గుంటూరు

మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో మహిళల రక్షణ కోసం దిశ మహిళా పోలీస్ స్టేషన్ ను నేడు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి,...
Slider చిత్తూరు

తిరుపతి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహా సరస్వతి యాగం

Satyam NEWS
విద్యార్థులు పోటీ పరీక్షలలో ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఇష్టపడి చదివి విజయం సాధించాలని కోరుతూ తిరుపతి ఆర్యవైశ్య సంఘం శ్రీ మహా సరస్వతి యాగం నిర్వహించింది. తిరుపతి అర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నరసింహులు,...
Slider విశాఖపట్నం

జగన్ ను మెచ్చుకుంటున్నారు వైసిపిలోకి వస్తున్నారు

Satyam NEWS
రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ,సంక్షేమ పధకాలు మెచ్చి రాష్ట్ర వ్యాప్తం గా వందలాది ఇతర పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు వైసీపీ పార్టీ లో చేరుతున్నారని విశాఖ ఎంపీ...
Slider కడప

బాబుతో ఫొటోనే మిగిలింది వై ఎస్ తో అందలం దక్కింది

Satyam NEWS
టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో దిగి చేతిలో పెడితే వైసీపీ అధినేత జగన్ బాబు ఏకంగా ఏ.పి.యన్.ఆర్.టి.యస్ డైరక్టర్ పదవి చేతిలో పెట్టాడు. వైసీపీ ఆవిర్భావం నుంచి కువైట్ గల్ఫ్ వైడ్ వైస్సార్ వైసీపీ...
Slider సంపాదకీయం

కాంట్రవర్సీ: బాజిరెడ్డీ ఇంత సైలెంటుగా ఎలా ఉంటున్నావు?

Satyam NEWS
‘సైలెంటుగా ఉండటానికి ఇదేం లైబ్రరీ కాదు బాజిరెడ్డీ’ అతడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఇది. కానీ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుంటే మాత్రం మహేష్ బాబు సైలెంటుగానే ఉన్నాడు. మహేష్ బాబు ఒక్కడే...
Slider హైదరాబాద్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

Satyam NEWS
గోడ కూలిన ప్రమాదంలో మరణించిన ముగ్గురు చిన్నారుల కుటుంబాన్ని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేడు పరామర్శించారు. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని మల్లెపల్లి డివిజన్ లోని అప్జల్ సాగర్ మంగర్...
Slider విజయనగరం

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభం

Satyam NEWS
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 22 వ జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతర మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఏటా శివరాత్రి...
Slider కరీంనగర్

వెరైటీ ప్రొటెస్టు: ఏబీవీపీ విద్యార్ధుల ఉరి నిరసన

Satyam NEWS
నిర్భయ నిందితులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఈ ఫొటోలోని వారంతా ఉరి వేసుకున్నట్లు నిరసన తెలుపుతున్నారనుకుంటున్నారా? మీరు తప్పులో కాలేసినట్లే. వీరు అందుకు కాదు ఇలా ఉరి వేసుకున్నట్లు నటిస్తున్నది. వీరంతా విద్యార్ధులు....
Slider కడప

కొట్టాయంలో రోటరీ క్లబ్ 3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్

Satyam NEWS
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం లో రోటరీ క్లబ్  3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ సెమినార్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అతిధులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్  3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ సెమినార్...