32.2 C
Hyderabad
May 19, 2024 16: 03 PM
Slider జాతీయం ప్రత్యేకం ముఖ్యంశాలు

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

Satyam NEWS
ఆర్టికల్ 370 భారతదేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర. అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి...
Slider జాతీయం ముఖ్యంశాలు

కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాజ్యాంగాన్ని సవరించకుండానే కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ద్వారా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం వివాదాలకు దారి తీసింది. కాశ్మీర్...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఒకే గొంతుకతో జమ్మూ కాశ్మీర్ రాజకీయ పార్టీలు

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మూడుగా విభజించడం, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఆర్టికల్ 35 ఏ కు సవరణ చేయడం లాంటి కార్యక్రమాలను తాము ఎట్టిపరిస్థితులలో అంగీకరించేది లేదని...
Slider సినిమా

బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ప్రారంభం

Satyam NEWS
కేరింత, మనమంతా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న సినిమాకు BFH (బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మాత యశ్...
Slider తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

Satyam NEWS
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది కూలీలు మృతి చెందారు. కొత్తపల్లికి చెందిన 10 మంది మరణించిన వారిలో...
Slider జాతీయం

విజయవంతంగా డి ఆర్ డి వో రూపొందించిన క్షిపణి ప్రయోగం

Satyam NEWS
డిఫెన్స్ రిసెర్చి డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి ఆర్ డి వో) రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (క్యూ ఆర్ ఎస్ ఏ ఎం) ను నేడు విజయవంతంగా ప్రయోగించారు....
Slider ఆంధ్రప్రదేశ్ జాతీయం

శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు స్వాగతం

Satyam NEWS
జమ్మూ నుంచి అండమాన్ ఎక్సప్రెస్ లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్,...
Slider జాతీయం ప్రత్యేకం ముఖ్యంశాలు

భూమి ఎలా ఉందో చూపించిన చంద్రయాన్

Satyam NEWS
రెండు వారాల కిందట ప్రయోగించిన చంద్రయాన్ 2 తీసిన తొలి ఫోటోను ఇస్రో ఇవాళ తమ ట్విట్టర్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. రెండు రోజుల క్రితం నాలుగో విడత కక్ష దూరాన్ని ఇస్రో...
Slider ఆంధ్రప్రదేశ్

ముంపు ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు

Satyam NEWS
పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక  గ్రామాలలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపడుతుందని నర్సాపురం పార్లమెంట్  సభ్యులు రఘురామకృష్టం రాజు  హామీ ఇచ్చారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:కిషన్ రెడ్డి

Satyam NEWS
జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై  ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూ నుంచి విద్యార్థులు, పర్యాటకులు సురక్షితంగా స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ,స్థానిక...