శరాఘాతాల్లా తగులుతున్న చిరువిమర్శలు
ప్రభుత్వ పరంగా జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన ఆ నలుగురు ఇప్పుడు వైసీపీలో హీరోలు గా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా పెరిగిపోయిందని ఒకరు, మద్యం మాఫియా అదుపుకాని నేరాలు చేస్తున్నదని ఒకరు, ఇళ్లు కట్టిస్తామని...