32.7 C
Hyderabad
April 27, 2024 01: 11 AM

Tag : Migrant Labour

Slider ప్రత్యేకం

Sad story: పగిలిన పాదాలు గుర్తుకు వస్తున్నాయి….

Satyam NEWS
గత సంవత్సరం దాదాపు ఇదే సమయంలో వలస కార్మికులకు కష్టాలు ఆరంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు ఎంతటి విషాదాన్ని మిగిల్చాయో, కార్మికుల కష్టాలు అంతకు మించిన విషాదాన్ని సృష్టించాయి. అది వర్ణనాతీతం. వలస...
Slider జాతీయం

ముంబయిని ఖాళీ చేస్తున్న వలస కార్మికులు

Satyam NEWS
వలస కార్మికులు ముంబయిని ఖాళీ చేస్తున్నారు. దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మళ్లీ ముంబయిలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో వలస కార్మికలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముంబయిలోని లోమాన్య తిలక్...
Slider రంగారెడ్డి

వలస కార్మికులకు అండగా జన్ సహస్

Satyam NEWS
వలస కార్మికులకు  జన్ సహస్ స్వచ్ఛంద సంస్థ అండగా ఉంటుందని  సంస్థ బోర్డ్ డైరెక్టర్ నవీన్ కుమార్ అన్నారు. ఆదివారం బొంరాస్ పేట మండల పరిధిలోని మెడిచెట్టు తండా, బొడబండా తండా లో బ్రతుకుదెరువు...
Slider ముఖ్యంశాలు

Great Job: రికార్డు స్థాయిలో వలస కార్మికుల తరలింపు

Satyam NEWS
లక్ష మంది వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్ట్రాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా తరలించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను అభినందించారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్...
Slider జాతీయం

వలస కూలీలకు చార్జీల రాయితీ ఇవ్వడం లేదు

Satyam NEWS
కరోనా సంక్షోభ సమయంలో వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేరవేసే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ వారి పట్ల మానవత్వం, కనికరం లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్...
Slider సంపాదకీయం

ఎ బిగ్ క్వశ్చన్: 35 వేల కోట్ల రూపాయలు ఏం చేశారు?

Satyam NEWS
వలస కూలీలను ఆదుకోవడంలో నరేంద్రమోడీ పూర్తిగా విఫలం అయ్యారు- ఇదీ ఆరోపణ. ఈ ఆరోపణలను మీడియా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నది. యధాశక్తి సోషల్ మీడియాలో కూడా పుంఖాను పుంఖాలుగా పోస్టింగులు వచ్చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం...
Slider గుంటూరు

వాట్ ఈజ్ దిస్: వలస కూలీలపై పోలీసుల ప్రతాపం

Satyam NEWS
స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఉదయం పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. ఈనెల 15వ తేదీ సాయంత్రం రహదారిపై...
Slider కడప

వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లనివ్వాలి

Satyam NEWS
కరోనా పేరుతో విధించిన లాక్ డౌన్ కారణంగా వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఏఐటీయూసి నిరసన వ్యక్తం చేసింది. కడప జిల్లా రాయచోటి లో ఏఐటీయూసి ఆధ్వర్యంలో...