26.2 C
Hyderabad
May 19, 2024 18: 54 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

శ్రీలంక ప్రధానమంత్రికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం

Satyam NEWS
తిరుమల శ్రీవారి దర్శనార్థం కొలంబో విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మద్యాహ్నం 11.37 గం. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  డెమోక్రటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద ...
Slider చిత్తూరు

ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరి తాళ్ళు..!

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరి తాళ్ళు బిగిస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్  పులివర్తి నాని ఆదేశాలు మేరకు చంద్రగిరి,...
Slider చిత్తూరు

అర్ధంతరంగా తనువు చాలించిన చదువుల తల్లి

Satyam NEWS
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన  గుడుపల్లిలో దారుణ ఘటన జరిగింది. చదువులతల్లి అయిన ప్రియ అర్ధంతరంగా అత్యంత విషాదకరమైన రీతిలో తనువు చాలించింది. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు కటిక దారిద్య్రం,...
Slider చిత్తూరు

తిరుపతి ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అండ

Satyam NEWS
తిరుపతి, తిరుమలలో భారీవర్షాల కారణంగా సంభవించిన జలప్రళయంలో నిరాశ్రయులైన నగరప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అవసరమైన చోట్ల అధికార యంత్రాంగం సహకారంతో భక్తులకు అండగా నిలవాలని...
Slider చిత్తూరు

సెంచరీ కొట్టిన టమోటా: రికార్డు స్థాయి ధర

Satyam NEWS
చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం టమాటా ధర కిలో రూ.100 పలికింది. గడచిన ఐదేళ్లలో ఇంత అత్యధిక ధర నమోదవడం ఇదే తొలిసారి. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులు, వరుసగా కురుస్తున్న...
Slider చిత్తూరు

తిరుపతి స్మార్ట్ సిటీ ప్రజలకు తప్పని “వర్షాకాలం తిప్పలు”

Satyam NEWS
టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం తిరుపతి ప్రజలకు శాపంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కపిలతీర్థం మాల్వాడి గుండం ద్వారా...
Slider చిత్తూరు

కుండపోత వర్షంతో తిరుమల కొండ ఘాట్ రోడ్డు మూసివేత

Satyam NEWS
తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఇప్పటి వరకూ 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దాంతో అక్కడి ఐదు జలాశయాలు నిండిపోయాయి. పాపవినాశనం, గోగర్భం డ్యాం గేట్లను ఎత్తివేశారు. ఆకాశగంగ, కుమార ధార పసుపు ధార...
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిల్‌ అంబానీ దంపతులు

Satyam NEWS
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. టీటీడీ...
Slider చిత్తూరు

నవంబరులో సిఎం చేతుల మీదుగా శ్రీనివాస సేతు ప్రారంభం

Satyam NEWS
తిరుపతి నగర ప్రజలు,  యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం నవంబరు నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస సేతు (గరుడ వారధి) ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టిటిడి చైర్మన్...
Slider చిత్తూరు

భవన నిర్మాణ సామాగ్రి ధరలకు అదుపు లేదా?

Satyam NEWS
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు భవన నిర్మాణాలు అందని ద్రాక్షగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుక...