38.7 C
Hyderabad
May 7, 2024 18: 34 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

వైకుంఠ ఏకాదశి సంఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని రాయలసీమ విమోచన సమితి కన్వీనర్ నవీన్...
Slider చిత్తూరు

ధరలు నియంత్రణ చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలి

Satyam NEWS
పెరిగిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జి పులివర్తి నాని ఆధ్వర్యంలో...
Slider చిత్తూరు

పుత్తూరు లో బస్సును ఢీకొన్న స్కూటర్…

Satyam NEWS
చిత్తూరు జిల్లా పుత్తూరు హిమజ హై స్కూల్ దగ్గర ఆర్ టి సి బస్సును ఢీకొన్న స్కూటర్ ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ ఆర్ పురం మండలం కు చెందిన కుపేంద్రన్ సుమారుగా 21వయసు గల...
Slider చిత్తూరు

తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి కాసుల మాల

Satyam NEWS
తమిళనాడు రాష్ట్రం మధురై వాస్తవ్యులు డా. కే. జీ. శ్రీనివాసన్, కవిత తయారు చేయించిన 1 KG 300 గ్రా బంగారు ఆభరణాలను తిరుచనూరు పద్మావతీ అమ్మవారికి బహుకరించారు. చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు...
Slider చిత్తూరు

కుప్పం ప్రాంతీయ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభం

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జల‌కు స్వ‌చ్ఛంద సేవ‌లు అందించ‌డంలో ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ ఫ‌స్ట్ వ‌స్తుంద‌ని టిడిపి జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతీయ ఆస్ప‌త్రిలో ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ట్ర‌స్ట్...
Slider చిత్తూరు

జ‌న‌వ‌రి 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS
తిరుమల శ్రీవారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 13న‌ వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 11న‌ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ....
Slider చిత్తూరు

తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు బంద్

Satyam NEWS
సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1న‌, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు స్వ‌యంగా వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని,...
Slider చిత్తూరు

డిసెంబ‌రు 27న ఆన్‌లైన్‌లో స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు విడుద‌ల

Satyam NEWS
2022 జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం(ఎస్ఎస్‌డి) టోకెన్ల‌ను డిసెంబ‌రు 27వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. వైకుంఠ ఏకాద‌శి(వైకుంఠ ద్వార దర్శనం) ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 13...
Slider చిత్తూరు

శ్రీలంక ప్రధానమంత్రికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం

Satyam NEWS
తిరుమల శ్రీవారి దర్శనార్థం కొలంబో విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మద్యాహ్నం 11.37 గం. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  డెమోక్రటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద ...
Slider చిత్తూరు

ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరి తాళ్ళు..!

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరి తాళ్ళు బిగిస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్  పులివర్తి నాని ఆదేశాలు మేరకు చంద్రగిరి,...