రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు
కృష్ణా ట్రిబ్యునల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలపై అధికారం చెలాయించేందుకు కేంద్ర ప్రయత్నిస్తున్నదని అనంతపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. రాయలసీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని...